Description
దేవీమాహాత్మ్యము ( దుర్గా సప్తశతి – తాత్పర్యసహితం )
దుర్గా సప్తశతి’ అనే నామాంతరముగల ‘దేవీ మహాత్మ్యము’ నందు 700 శ్లోకములు గలవు. ఈ గ్రంథములో అనేక ధ్యానమంత్రములు, స్తోత్రములు మరియు శ్రీ జగన్మాత యొక్క మాహాత్మ్యమును తెలుపు కథలు కలవు. త్రయోదశ అధ్యాయాలతో కూడి అత్యంత భక్తి పూరకమైన శ్రీ మార్కండేయ పురాణములోని ఈ దేవీ మహాత్మ్యం పారాయణ వలన అమ్మవారి కటాక్షవీక్షణాలు మనపై తప్పక ప్రసరిస్తాయి.
Weight | 130 g |
---|---|
Book Author | Markandeya Puranam Nundi |
Pages | 180 |
Binding | Paperback |