Puranalu-Ithihasalu

Showing 145–156 of 227 results

  • Sri Krishna Charitra – Telugu (Set of 3 Volumes)

    594.00

    Voruganti Ramakrishna Prasad

    శ్రీ కృష్ణ చరిత్ర

  • Sri Krishnavataram telugu 2 parts

    110.00

    శ్రీకృష్ణావతారం
    1,2 Parts

  • Sri Kurma Puranam in telugu BIG

    1,200.00

    కూర్మ పురాణము

     శ్లోక తాత్పర్యాలతో

    888 pages | 25 cm x 17.5 cm

         
  • Sri Lalithopakhyanam

    250.00

    శ్రీ లలితోపాఖ్యానం

  • Sri Lalithopakhyanam Moolam

    250.00

    శ్రీ లలితోపాఖ్యానం

    మూలం

  • Sri Linga puranamu in telugu 710 pages

    777.00

    శ్రీ లింగ పురాణము

        లింగ పురాణం హిందూమతం పవిత్ర గ్రంథాలైన అష్టాదశ పురాణాల్లో ఒకటి. ఇందులో ప్రధానంగా శైవ సంప్రదాయాల గురించి వివరించబడింది.
     
    దీని రచయితను గురించి, రాయబడిన కాలం గురించి స్పష్టమైన వివరాలు లేవు. ఒక అంచనా ప్రకారం దీనిని క్రీ.పూ 5 నుంచి 10 వ శతాబ్దం మధ్యలో రాసి ఉండవచ్చు. ఈ గ్రంథం అనేక భిన్నమైన పాఠాంతరాల్లో లభ్యమౌతూ ఉంది. కాల గమనంలో అనేక మార్పులకు లోనవుతూ వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం గ్రంథం 163 అధ్యాయాలతో ప్రధానంగా రెండు భాగాలుగా విభజించబడింది.
  • Sri Madandhra Mahabharatam telugu -kompella

    555.00

    శ్రీమదాంధ్ర మహాభారతం

  • Sri Matsya Puranam in telugu

    500.00

    శ్రీ మత్స్య మహా పురాణం

  • Sri Narada puranam in telugu

    799.00

    శ్రీ నారద పురాణం

    వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములలో నారద పురాణం ఒకటి. ఈ పురాణంలో 25,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణంలో విశేషం ఏమంటే సాధారణంగా అధ్యాయాలలో పాదాలు ఉంటాయి, కాని ఈ పురాణంలో పాదాలలో అధ్యాయాలు ఉన్నాయి. నారద పురాణాన్ని నారదీయ పురాణం అని కూడా పిలుస్తారు. నారద పురాణంలో పూర్వార్థం, ఉత్తరార్థం అని రెండు భాగాలు ఉన్నాయి. పుర్వార్థం సంభాషణ సనక మహర్షికి నారదుడుకి మధ్య జరుగుతుంది. రెండవ భాగం అయిన ఉత్తరార్థంలో వశిష్ఠ మహర్షి వక్త, మాంధాత శ్రోత. ఈ పురాణంలో వేద వేదాంగాల గురించి, మంత్రముల గూర్చి, వివిధ దేవతా కవచాల గురించి చెప్పబడింది. ఉత్తర భాగంలో మోహిని రుక్మాంగద చరితం ఉంది. ఈ రుక్మాంగద చరితానికి బృహన్నారదీయం అని నామాంతరం ఉంది.

  • Sri Narasimha Puranam

    300.00

    శ్రీ నరసింహ పురాణం
    By గ్రంథి లత
    Pages : 382

    13వ శతాబ్దంలో జీవించిన కవిత్రయంలో మూడవవాడైన ఎఱ్ఱాప్రెగడ తెలుగులో నృసింహ పురాణం రచించాడు. ఎఱ్ఱాప్రెగడ నృసింహ పురాణం ‘సంస్కృత నృసింహ పురాణానికి అనువాదం మాత్రం కాదు. ఆ రెండిటి ప్రణాళికలు పూర్తిగా భిన్నమైనవి.

  • Sri Padma Puranamu 1

    495.00

    శ్రీ పద్మ మహాపురాణము 1

    పద్మ పురాణం  హిందూ పవిత్ర గ్రంథాలైన అష్టాదశ (పద్దెనిమిది) పురాణాలలో ఒకటి. ఇందులో ఎక్కువగా విష్ణువు గురించి ప్రస్తావన ఉంటుంది. శివుడి గురించి, శక్తి (అమ్మవారు) గురించి కూడా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. సాధారణంగా విజ్ఞాన సర్వస్వంలో ఉండే అంశాలు చాలా ఉన్నాయి.

  • Sri Parasara Samhita

    450.00

    శ్రీ పరాశర సంహిత
    హనుమాన్ మంత్ర సంజీవని